- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎంపీపీపై వీగిన అవిశ్వాస తీర్మానం
by Aamani |
X
దిశ, మద్దూర్ : మధుర మండలం ఎంపీపీ ఓ కుమారి లక్ష్మీబాయి పై అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్లు బాన్సువాడ ఆర్ డి ఓ రమేష్ రాథోడ్ తెలిపారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10: 30 గంటలకు అవిశ్వాసం పై సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తో పాటు 17 మంది ప్రవేశిక నియోజకవర్గం సభ్యులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. దీంతో అవిశ్వాసం వీరిగిపోయిందని ఆర్డిఓ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, తహసీల్దార్ ముజీబ్ పాల్గొన్నారు.
Advertisement
Next Story