ఎంపీపీపై వీగిన అవిశ్వాస తీర్మానం

by Aamani |
ఎంపీపీపై వీగిన అవిశ్వాస తీర్మానం
X

దిశ, మద్దూర్ : మధుర మండలం ఎంపీపీ ఓ కుమారి లక్ష్మీబాయి పై అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్లు బాన్సువాడ ఆర్ డి ఓ రమేష్ రాథోడ్ తెలిపారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10: 30 గంటలకు అవిశ్వాసం పై సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తో పాటు 17 మంది ప్రవేశిక నియోజకవర్గం సభ్యులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. దీంతో అవిశ్వాసం వీరిగిపోయిందని ఆర్డిఓ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, తహసీల్దార్ ముజీబ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story