- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > టీ తాగడానికి వచ్చి పరలోకానికి.. వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి డీ కొట్టడంతో..
టీ తాగడానికి వచ్చి పరలోకానికి.. వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి డీ కొట్టడంతో..
by karthikeya |
X
దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ బస్టాండ్ ఎదురుగా సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఓ కారు, బైక్ ఢీ కొనడంతో బైక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుద్ధపల్లి గంగాధర్(55) నే వ్యక్తి ఇంటి నుండి టీ తాగడానికి బస్టాండ్ పక్కన ఉన్న హోటల్ దగ్గరికి వెళ్తుండగా.. వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలం నుంచి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story