- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బస్ లో బంగారం చోరీ
by Sridhar Babu |
X
దిశ, బోధన్ : బోధన్ నుండి నిజామాబాద్ కు ప్రయాణిస్తున్న మహిళ మేడలో నుండి 23 గ్రాముల బంగారు ఆభరణాన్నిదొంగలు చోరీ చేశారు. బాధితురాలి కథనం ప్రకారం డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పోసాని బుధవారం రుద్రూర్ లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గురువారం తిరుగు ప్రయాణం లో బోధన్ లో
జహీరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళ్తున్న బస్ లో ఎక్కింది. తరువాత టికెట్ కొరకు ఆధార్ కార్డ్ తీస్తుండగా బంగారు గొలుసు లేదని గ్రహించింది. తోటి ప్రయాణికులకు చెప్పగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్ ను ఆపి ఫిర్యాదు చేసింది. బస్ లోని ప్రయాణికులను పోలీసు సిబ్బంది తనిఖీ చేసినా నగ దొరకలేదు. దాంతో పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story