- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బీజేపీ గెలుపునకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి కోరారు. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డిలో బీజేపీ కి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో పార్లమెంటు ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story