డీసీఎంలలో డీజిల్ చోరీ

by Sridhar Babu |
డీసీఎంలలో డీజిల్ చోరీ
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని పెద్ద వాగు సమీపంలో హెచ్ పీ పెట్రోల్ పంపు వద్ద లింగంపేట గ్రామానికి చెందిన కొత్త సంతోష్ కుమార్ రెండు డీసీఎంల లో 400 లీటర్ల డీజిల్ గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. శనివారం రాత్రి డీజిల్ ట్యాంక్ పగలగొట్టి దొంగిలించినట్లు యజమాని సంతోష్ కుమార్ తెలిపారు. ఉదయం డ్రైవర్లు కిరాయి నిమిత్తం డీసీఎంల వద్దకు వెళ్లి చూడగా డీజిల్ ట్యాంక్ పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా అందులో డీజిల్ లేకపోవడంతో డీసీఎం యజమాని సంతోష్ కుమార్ కు డ్రైవర్లు సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed