- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
ఆకలితో బాలుడు మృతి
by Sridhar Babu |
X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం చందు అనే ఐదు సంవత్సరాల చిన్నారి బాలుడు మూడు రోజులుగా అన్నం తినకపోవడంతో బుధవారం మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఇటికబట్టిలో పనిచేస్తూ అక్కడే జీవనం ఉంటున్నారు. ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ తినడానికి తిండి లేకపోవడంతో మూడు రోజులు అలాగే ఉన్న ఆ బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని బాల్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి వద్ద బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో బాల్కొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారిని ఎత్తుకొని అలాగే ఒంటరిగా ఉన్నాడు.
Next Story