- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
by Sridhar Babu |
X
దిశ ,నిజామాబాద్ క్రైం : శుక్రవారం మోపాల్ మండలంలోని కంజర్ ,కులస్ పూర్ గ్రామాలలో అక్రమంగా ప్రజాపంపిణీ బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచిన విషయమై విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టరు, మొపాల్ సబ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కంజర్ గ్రామంలో 18.48 క్వింటాళ్లు, కులాస్ పూర్ లో 11.13 క్వింటాళ్ల బియ్యం స్వాధీనపరుచుకుని సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని సంబంధిత గ్రామాల చౌకధరల దుకాణాల డీలర్లకు భద్రత నిమిత్తము అప్పగించినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు.
Advertisement
Next Story