- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అన్వేష్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అన్వేష్ రెడ్డి..
by Sumithra |
X
దిశ, ఆలూర్ : తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమవారం హైదరాబాద్ లోని హాక భవన్ లో బాధ్యతలు చేపట్టారు అన్వేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజవర్గ నాయకులు మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి, సహకార యూనిట్ లిమిటెడ్ చైర్మన్గా మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఆర్మూర్ కే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలూరు మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ చైర్మన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, మాక్లూర్ మండల్ అధ్యక్షులు రవి ప్రకాష్, ఆలూర్ మండల్ అధ్యక్షులు మక్కర విజయ్, డొంకేశ్వర్ మండల్ అధ్యక్షులు భూమేష్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story