- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పోలియో నిర్మూలనకు తల్లిదండ్రులు అందరూ సహకరించాలి : ధన్ పాల్ సూర్యనారాయణ
దిశ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని దుబ్బ 16 వ డివిజన్ లోని యుపీహెచ్సీ దవాఖానలో మార్చి 3 - 5 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆధ్వర్యంలో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రపంచం వ్యాప్తంగా పోలియో అంటే పెద్ద వ్యాధిగా భావించి ప్రజలందరు భయపడేవారు అని అన్నారు.
మార్చి 3,4,5 తేదీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కావున 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో నిర్మూలన ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పోలియో రహిత భారత్ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,స్థానిక కార్పొరేటర్, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మమతా ప్రభాకర్,మండల అధ్యక్షుడు గడ్డం రాజు, బీజేపీ నాయకులు రంజిత్, దీపక్,నాయకులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.