- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ,నిజాంసాగర్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కె. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూరు గ్రామానికి చెందిన పట్నం సాయిలు (33) రోజు మాదిరిగా శనివారం ఊర చెరువులో కాలకృత్యాలకు వెళ్లగా కాలు జారి నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి చిన్నాన్న కుమారుడు పట్నం సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story