- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సీఎం సహాయ నిధికి ఎల్ ఆండ్ టీ సంస్థ రూ 5.5 కోట్ల విరాళం
X
దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ ఆండ్ టీ సంస్థ సంస్థ. రూ 5.5 కోట్ల విరాళం అందజేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను కలిసిన ఎల్ ఆండ్ టీ సంస్థ చైర్మన్ సుబ్రమణ్యం విరాళ చెక్కును అందజేశారు. సీఎం సహాయ నిధికి పలువురు సినీ రం ప్రముఖులతో వివిధ రంగాల వారు విరాళాలు అందించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కాంట్రాక్టు సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ దఫా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న మెగా, ఎల్ ఆండ్ టీ సంస్థలు కూడా తమ వంతుగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించడం విశేషం.
Advertisement
Next Story