- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
X
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ నెంబర్ 2 ట్రాక్ పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి ( 40 ) బాసర నుంచి హైద్రాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిస్తే రైల్వే ఎస్ ఐ సాయిరెడ్డి 8712658591 కు తెలియచేయాలని రైల్వే పోలీస్ లు తెలిపారు.
Advertisement
Next Story