- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆటోను ఢీకొట్టిన లారీ... ఒకరు దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, మద్నూర్ : ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్నూర్ నుండి సిర్పూర్ వెళ్తున్న ఆటో ను లారీ అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లింబూర్ గ్రామానికి చెందిన గౌలే చాందు (30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story