- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఓరి వీు దుంపల్ తెగ మీరెక్కడ తయారయ్యార్రా బాబు..నకిలీ వైద్యులు
X
దిశ, కోదాడ: తెలంగాణ వైద్య మండలి ఛైర్మన్ డా.కే మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ..పబ్లిక్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ డా.నరేష్ కుమార్ కోదాడలోని ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న వైద్యశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్ఎంపీలు వీరారెడ్డి, షేక్ సుల్తాన్, ఎండీ మహబూబ్ అలీ తమ పరిధి దాటి ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బెడ్లు ఏర్పాటు చేసి సైలెన్లు వినియోగించడం,స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్ రోగులకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారని అధికారులు ఆధారాలు సేకరించారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని,అతిక్రమించిన ఆ ముగ్గురిపై ఎన్ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని డా.నరేష్ కుమార్ తెలిపారు.
Advertisement
Next Story