- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
by Naveena |
X
దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా కరెన్సీ దుర్గాదేవి దర్శనమిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. దుర్గాదేవి మంటపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆదివారం రోజున సుమారు 45 లక్షల రూపాయలతో మంటపాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అమ్మవారిని ప్రత్యేక అలంకరణగా ఏర్పాటు చేసేందుకు కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు తెలిపారు.
Advertisement
Next Story