- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > నాగోల్ మెట్రో స్టేషన్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..!
నాగోల్ మెట్రో స్టేషన్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..!
by Aamani |
![నాగోల్ మెట్రో స్టేషన్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..! నాగోల్ మెట్రో స్టేషన్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..!](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415962-16.webp)
X
దిశ,ఉప్పల్: నాగోల్ మెట్రో స్టేషన్ లో ఏర్పడిన టెక్నికల్ ఇష్యూతో రెండు గంటలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయాయి.ఉద్యోగులు విద్యార్థుల భారీగా ప్రయాణించే సమయం కావడంతో స్టేషన్లలో జనాలు కిక్కిరిసిపోయారు.దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నాగోల్ స్టేషన్ లో ప్రయాణికులు వాపోయారు.నాగోల్,ఉప్పల్, మెట్టుగూడ,సికింద్రాబాద్,జేబీఎస్, బేగంపేట, అమీర్పేట్ పలు స్టేషన్లలలో ప్లాట్ఫామ్ నిండిపోవడంతో రైళ్లను తక్కువ వ్యవధిలో తిప్పుతున్నారు.
Advertisement
Next Story