తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..

by Sumithra |
తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..
X

దిశ, చేర్యాల : చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన చెవిటి రాజు కుమార్తె శ్రీ నిత్య (4) సోమవారం మధ్యాహ్నం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తప్పిపోగా తండ్రి రాజు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పంచించిన చేర్యాల ఎస్సై నీరేష్ కానిస్టేబుల్ ఆర్.రవి సహకారంతో గంట వ్యవధిలో పాపను వెతికి పట్టుకొని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన కానిస్టేబుల్ రవిని ఎస్సైతో పాటు పలువురు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed