- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేది ఎవరు !
by Sumithra |

X
దిశ, దౌల్తాబాద్ : మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో గల బ్రాంచ్ పోస్ట్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు, పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిచిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజు 9.30 గంటలకు తెరవాల్సిన కార్యాలయం గురువారం ఉదయం 11 గంటలకు కూడా సిబ్బంది రాకపోవడంతో తెరుచుకోలేదు. దీంతో పెన్షన్ల కోసం వచ్చిన వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Next Story