- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ప్రజావాణి రద్దు..విద్యాసంస్థలకు సెలవు..
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అధిక వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 2 వ తేది సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మరుసటి సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఈనెల 2వ తేది సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆదేశాలను అమలు చేయాలని విద్య సంస్థల నిర్వాహకులకు సూచించారు.
Advertisement
Next Story