- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వచ్చేసిన మల్లారెడ్డి షాకింగ్ సర్వే రిపోర్టు.. తెలంగాణలో ఏ పార్టీకి థర్డ్ ప్లేస్ అంటే..?
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: వేదిక ఏదైనా తన మార్క్ పంచ్ డైలాగ్లతో మల్లారెడ్డి నవ్వులు పూయిస్తారు. ఇక, డీజే టిల్లు పాట పెడితే చిన్న పిల్లాడిలా అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంటారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రముఖ సంస్థలు తమ సర్వే రిపోర్టులను వెల్లడిస్తున్న సమయంలో మల్లారెడ్డి తన షాకింగ్ ప్రిడిక్షన్ను బయటపెట్టారు. రోజురోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుందన్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, కంటోన్మెంట్లో 42 శాతం ఓటు షేర్ వస్తుందన్నారు. ఇదే సమయంలో బీజేపీకి 28శాతం, కాంగ్రెస్ పార్టీ 27 శాతమే ఓటు షేర్ వస్తుందని జోస్యం చెప్పారు. ఇక, కాంగ్రెస్ థర్డ్ ప్లేసే అని మల్లారెడ్డి నవ్వుతూ చెప్పారు.
Next Story