- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
RDO Nagaraju: మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దు…
by Kalyani |
X
దిశ, పెంట్లవెల్లి : మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజు ఆదేశాలు జారీచేశారు. శనివారం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని మంచాలకట్ట గ్రామంలో ఆర్డీవో అధికారులతో కలిసి కృష్ణానదికి వస్తున్న భారీ వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి ఎమ్మార్వో చిట్యాల ప్రభాకర్, ఆర్ ఐ శివన్న గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story