- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మైసమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ
by Naveena |
X
దిశ, నవాబుపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మండల పరిధిలోని మహిమాన్విత పర్వతాపూర్ మైసమ్మ ఆలయాన్ని గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం..అర్చకులు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.మైసమ్మ దేవత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎంపీ ఆకాంక్షించానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపి నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story