- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి
by Disha Web Desk 11 |
X
దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల చివరి రోజైన గురువారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కు దాఖలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో రంగంలో ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి,ఆల వెంకటేశ్వర రెడ్డి లు పాల్గొన్నారు.
Next Story