- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కేఎల్ఐ కాలువలో పల్టీ కొట్టిన పత్తి కూలీల వాహనం
X
దిశ, నాగర్ కర్నూల్: పత్తి తీయడానికి కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి కేఎల్ ఐ కాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా సరస్వతి టెంపుల్ ముందు ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతటి గ్రామానికి చెందిన 13 మంది సరస్వతి టెంపుల్ పక్కన పత్తి తీయడానికి వెళ్తుండగా కాలువ కే ఎల్ ఐ మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టింది. టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న మహమ్మద్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Next Story