- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే లపై హైకోర్టులో పిటిషన్
by Disha Web Desk 15 |
X
దిశ, భద్రాచలం టౌన్ : తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేశారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించాలని ఆయన కోరారు. ఇవాళ దీనిపై హైకోర్టు విచారించనుంది.
Next Story