కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో కీలక పురోగతి.. హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్

by Rajesh |
కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో కీలక పురోగతి.. హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఫస్ట్ క్రెడిట్ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల మళ్లింపులో సిట్ విచారణ కొనసాగుతోంది. రూ.127 కోట్ల నిధుల మళ్లింపు కేసులో సిట్ విచారణ జరుపుతోంది. సత్యనారాయణను అరెస్ట్ చేసి బెంగళూరుకు పోలీసులు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed