- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఒకే స్కూల్ నుంచి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక
by Sridhar Babu |
![ఒకే స్కూల్ నుంచి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక ఒకే స్కూల్ నుంచి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348812-basara.webp)
X
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను పదవ తరగతిలో సాధించడంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చిట్టా జ్యోతి తెలిపారు. ఎంపికైన విద్యార్థులలో తాళ్ల నిఖిల, ముష్కే కావ్య, సుంక సంజన,గట్టు స్పందన, రెడ్డి శ్రీనిధి, కల్లేపల్లి సంతోష్ కుమార్ ఉన్నట్లు తెలిపారు.
Next Story