- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఐఈడీ బాంబు బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల మృతి
by Rajesh |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఆపరేషన్లో ఉన్న సైనికులపై నక్సలైట్లు ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఐఈడీ పేలుడులో బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది మృతి చెందాగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులైన జవాన్లను బీజాపూర్ జిల్లా ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story