ఐ‌ఈడీ బాంబు బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల మృతి

by Rajesh |
ఐ‌ఈడీ బాంబు బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో ఆపరేషన్‌లో ఉన్న సైనికులపై నక్సలైట్లు ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఐఈడీ పేలుడులో బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది మృతి చెందాగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులైన జవాన్లను బీజాపూర్ జిల్లా ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed