- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భూమిలోంచి పొగలు
by Sridhar Babu |
X
దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్ లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న 1980 మిలటరీ హోటల్ ఎదుట భూమి లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అక్కడికి వచ్చిన నడకదారులు, స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. లోపల ఉన్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్తో పొగలు వస్తున్నట్లు భావించారు. విద్యుత్ శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అసలేమి జరిగిందో జీహెచ్ఎంసీ అధికారులు ఆరాతీస్తున్నారు.
Advertisement
Next Story