దేశ భద్రత మోడీతోనే సాధ్యం

by Sridhar Babu |
దేశ భద్రత మోడీతోనే సాధ్యం
X

దిశ, ఎల్బీనగర్ : దేశ భద్రత కేవలం ప్రధాని నరేంద్ర మోడీ తోనే సాధ్యమవుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దేశ విభజన గాయాల స్మారక దిన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ ఎంఈ రెడ్డి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నాయి కోటి పవన్ కుమార్, రంగ నరసింహ గుప్తా, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ కో కన్వీనర్ బండారి భాస్కర్, జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, పాటి యాదిరెడ్డి, సిరిపురం అప్పారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందచారి,నాయకులు అరుణ్, బాలు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed