- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
temples : దేవాలయాలకు బోనాల ఆర్థిక సహాయం పెంచండి..
by Sumithra |

X
దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ను హరిబౌళి బంగారు మైసమ్మ దేవాలయ కమిటీ ప్రతినిధుల బృందం ఒక వినతిపత్రాన్ని అందజేసింది. అలాగే ఈ నెల 28వ తేదీన జరుగనున్న హరిబౌళి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్థిక సహాయం పెంచాలన్న విజ్ఞప్తి మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Next Story