- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బోనాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
by Sridhar Babu |
![బోనాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి బోనాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి](https://www.dishadaily.com/h-upload/2024/06/26/346521-acp.webp)
X
దిశ, ముషీరాబాద్ : బోనాల ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గాంధీ నగర్ ఏసీపీ మొగిలయ్య సూచించారు. బుధవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బోనాల సందర్భంగా దేవాలయాలకు సంబంధించిన నిర్వాహకులు, కార్యకర్తలు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల సందర్భంగా ఏర్పాట్లు ఎలా చేసుకోవాలన్న
అంశంపై చర్చించారు. ఎలాంటి గొడవలు కాకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇందుకోసమే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య, ఎస్ఐలతో పాటు పలు దేవాలయాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Next Story