- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేసు సనత్ నగర్కు బదిలీ
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూకట్ పల్లి పీఎస్ గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ కేసును సనత్ నగర్ పీఎస్కు కూకట్ పల్లి పోలీసులు బదిలీ చేశారు. సనత్ నగర్ పోలీసు స్టేషన్లో ఆయనపై తాజాగా శుక్రవారం కేసు నమోదు కాగా రాధాకిషన్ రావు బెదిరింపులకు పాల్పడి.. తన కూతురి ఇంటిని రాయించుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. బాధితుడు సుదర్శన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాధాకిషన్ రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Next Story