స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి.. సీఎంకు BRS మాజీ ఎమ్మెల్యే లేఖ

by Rajesh |
స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి.. సీఎంకు BRS మాజీ ఎమ్మెల్యే లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లేఖ శుక్రవారం లేఖ రాశారు. ఈ విషయంలో గతంలో కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. కచ్చితంగా ప్రస్తుతం 42 శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన చేసి తర్వాతే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed