- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి.. సీఎంకు BRS మాజీ ఎమ్మెల్యే లేఖ
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లేఖ శుక్రవారం లేఖ రాశారు. ఈ విషయంలో గతంలో కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. కచ్చితంగా ప్రస్తుతం 42 శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన చేసి తర్వాతే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
Advertisement
Next Story