TG GOVT:ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై ప్రభుత్వం క్లారిటీ

by Prasad Jukanti |
TG GOVT:ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై ప్రభుత్వం క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీటిపారుదల శాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారు కె.పెంటారెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 15 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఏఈ, ఏఈఈల నియామకం పూర్తయ్యేవరకు ఈ 37 మందిని కొనసాగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed