- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల దూకుడు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీలో పోలీసులు తాజాగా మరోసారి హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ సోషల్ మీడియాకు.. మరోసారి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పలువురిని ఢిల్లీ పోలీసులు విచారించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు పలువురిని విచారించే అవకాశం ఉన్నందున తదుపరి ఈ కేసులో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
Next Story