- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
HYD : గొర్రెల పంపిణీ స్కామ్లో ఇద్దరికి కస్టడీ
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కల్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కల్యాణ్ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. అయితే వీరు విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story