కుల గణనలో క్రియాశీలక పాత్ర పోషించాలి.. బీసీ కమిషన్‌ను అభినందించిన CM

by Anjali |
కుల గణనలో క్రియాశీలక పాత్ర పోషించాలి.. బీసీ కమిషన్‌ను అభినందించిన CM
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కుల గణన వేగవంతమయ్యేందుకు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ కు ఆదేశాలిచ్చారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ ప్రత్యేకంగా కలిశారు. బీసీ కులగణన, బీసీ కులలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిష్కషన్ చేశారు. అనంతరం కొత్త కమిషన్, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సతీష్ , కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed