- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కుల గణనలో క్రియాశీలక పాత్ర పోషించాలి.. బీసీ కమిషన్ను అభినందించిన CM
by Anjali |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కుల గణన వేగవంతమయ్యేందుకు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ కు ఆదేశాలిచ్చారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ ప్రత్యేకంగా కలిశారు. బీసీ కులగణన, బీసీ కులలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిష్కషన్ చేశారు. అనంతరం కొత్త కమిషన్, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సతీష్ , కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Next Story