- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: మొదలైన కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ
by Satheesh |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు, కటాఫ్ డేట్, విధివిధానాల రూపకల్పన, అర్హులైనవారి గుర్తింపు, పీఎం కిసాన్ యోజన నిబంధనల వర్తింపు, ఆంక్షల విధింపు, రైతు భరోసా విధివిధానాలు, పంటల భీమా, మద్దత ధర పెంపు వంటి రైతు సంక్షేమ అంశాలే అజెండాగా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, అన్ని విభాగాల హెచ్వోడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story