- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING : రాష్ట్రపతిని కలవనున్న ప్రధాని మోడీ
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: నేడు ఢిల్లీలో ఎన్డీయే కూటమి ముఖ్య సమావేశం నిర్వహించనుంది. ఎల్లుండి బీజేపీ, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎన్నిక కోసం భేటీ జరగనుంది. కొత్త ఎంపీలను ఉద్దేశించి ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రధాని మోడీ కోరనున్నారు.
Advertisement
Next Story