- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పిడుగు పడి రైతు మృతి..
by Nagam Mallesh |
X
దిశ, బెజ్జూర్ః కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పిడుగుపాటుకు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. తన స్వంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడటంతో అక్కడికక్కడేమృతి చెందారు.
Next Story