పిడుగు పడి రైతు మృతి..

by Nagam Mallesh |
పిడుగు పడి రైతు మృతి..
X

దిశ, బెజ్జూర్ః కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పిడుగుపాటుకు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. తన స్వంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడటంతో అక్కడికక్కడేమృతి చెందారు.

Next Story

Most Viewed