- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రిసెప్షన్కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
by Disha Web Desk 4 |
X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యు వాత పడ్డారు. బెజ్జూరు మండలంలోని పోతపెల్లి - కొరత గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో అరకగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్, తుర్రం వెంగయ్య, ఎలుక పల్లి గ్రామానికి చెందిన దున్న నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎలకపల్లి నుండి పోతేపల్లికి పెళ్లి రిసెప్షన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
Next Story