కరోనాతో ఆ దేశ ప్రధాని కన్నుమూత

by vinod kumar |
కరోనాతో ఆ దేశ ప్రధాని కన్నుమూత
X

జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఖండంలోని స్వాజీలాండ్(అధికారికంగా ఎస్వాతిని అని వ్యవహరిస్తున్నారు) దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ లామిని(52) కరోనాతో కన్నుమూశారు. అంబ్రోస్ లామినికి గతనెలలో కరోనాపాజిటివ్ అని తేలింది. సుమారు రెండు వారాల తర్వాత పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికా దేశంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స కోసం అతన్ని చేర్చారు. అదే హాస్పిటల్‌లో పీఎం అంబ్రోస్ లామిని మరణించినట్టు స్వాజీలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed