సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ కి కరోనా

by vinod kumar |   ( Updated:2021-05-12 08:22:05.0  )
సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ కి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రోజురోజుకు తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు మరో సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డట్టు న్యాయ కోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాయి. ఆయన నేతృత్వంలో ధ‌ర్మాస‌నం కొన్ని రోజుల పాటు స‌మావేశం కాక‌పోవ‌చ్చ‌ని కోర్టు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed