- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెలరేగిన భారత యువ బౌలర్లు.. టీమ్ ఇండియా ముందు స్వల్ప టార్గెట్
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత యువ ప్లేయర్లు జింబాబ్వే టూర్కు వెళ్లారు. ఇందులో ఐదు టీ20 సిరీస్లలో భాగంగా ఈ రోజు మొదటి టీ20లో జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కాగా మొదటి 8 ఓవర్ల వరకు నిలకడగా రాణించిన జింబాబ్వే బ్యాటర్లు, ఆ తర్వాత భారత యువ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయారు. వచ్చినవారు వచ్చినట్లే అవుట్ కావడంతో.. జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఈ మ్యాచుల్లో భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 4, వాషింగ్టన్ సుందర్ 2, అవేశ్ ఖాన్1, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేయాల్సి ఉంది.
Advertisement
Next Story