పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేసిన భారత మహిళా ఆర్జరీ జట్టు

by Mahesh |
పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేసిన భారత మహిళా ఆర్జరీ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్డర్ జట్టు మొదటి పతకం దిశగా ముందుగు సాగుతంది. మహిళల ఆర్డర్ జట్టు ర్యాంకింగ్ రౌండ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో భారత మహిళల జట్టు 1,983 పాయింట్లు సాధించి క్వార్టర్స్ చేరుకుంది. ఇందులో దక్షిణ కోరియా అగ్ర స్థానంలో నిలవగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో మెక్సికో నిలిచాయి.భారత మహిళా ఆర్జరీ జట్టులో అంకిత భకత్, దీపికా కుమారి, భజన్ కౌర్ ఉన్నారు.



Next Story