- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
IRE vs IND: భారత్, ఐర్లాండ్ మూడో టీ20.. టాస్ ఆలస్యం..
దిశ, వెబ్డెస్క్: ఐర్లాండ్, భారత్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు చివరి టీ20 జరగనుంది. మూడో టీ20 మ్యాచ్ జరిగే 'ది విలేజ్' స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో టాస్ ఆలస్యంకానుంది.
క్లీన్స్వీప్పై భారత్ కన్ను..
క్లీన్స్వీప్పై కన్నేసిన టీమ్ ఇండియా ఐర్లాండ్తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట ఫిట్నెస్ను నిరూపించుకోవడం జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ టీమ్ ఇండియాకు ఓ చక్కని అవకాశం.
A heavy drizzle here in Malahide and therefore the toss is delayed.
— BCCI (@BCCI) August 23, 2023
Stay tuned for further updates #IREvIND