- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఏసియన్ ఛాంపియన్ ట్రోఫీలో పాక్పై భారత్ ఘన విజయం..
X
దిశ, వెబ్డెస్క్: ఏసియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా జరిగిన హాకీ మ్యాచ్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. 4-0 తేడాతో పాక్ను చిత్తు చేసింది. భారత ప్లేయర్స్లో హర్మన్ ప్రీత్ సింగ్ 2, జుగ్రాజ్ సింగ్, అక్షదీప్ సింగ్ చెరో గోల్ చేశారు. తాజా విజయంతో గ్రూప్లో 13 పాయింట్లతో టాస్ ప్లేస్లో నిలిచింది భారత్.
Advertisement
Next Story