- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మహిళల క్రికెట్ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్..
దిశ, వెబ్డెస్క్: మహిళల క్రికెట్ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లలో పురుష క్రికెట్ జట్లు, మహిళల క్రికెట్ జట్లకు సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్లో విధించే ఓవర్ రేట్ ఆంక్షల్లో కూడా మార్పులు చేసింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటిస్తూ ట్విట్ చేశారు.
JUST IN: Equal prize money announced for men’s and women’s teams at ICC events.
— ICC (@ICC) July 13, 2023
Details 👇
𝐒𝐭𝐚𝐫𝐭 𝐨𝐟 𝐚 𝐧𝐞𝐰 𝐝𝐚𝐰𝐧. 𝐀𝐧 𝐞𝐫𝐚 𝐨𝐟 𝐞𝐪𝐮𝐚𝐥𝐢𝐭𝐲 & 𝐞𝐦𝐩𝐨𝐰𝐞𝐫𝐦𝐞𝐧𝐭
— Jay Shah (@JayShah) July 13, 2023
I am thrilled to announce that a major step towards gender parity & inclusivity has been undertaken. The prize money at all @ICC events will be same for men & women. Together we grow.…