- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మూడో టీ-20 మ్యాచ్లో భారత్ ఓటమి..
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 103 రన్స్ చేసింది. భారత్ బ్యాటర్స్లో కెప్టెన్ హార్మన్ 40 పరుగులతో రాణించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఆటగాళ్లు 18.2 ఓవర్లకు 103 రన్స్ చేసి విజయం సాధించారు. బంగ్లా ఓపెనర్ షమీమా సుల్తానా 42 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. మరోవైపు మూడు టీ-20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1 కైవసం చేసుకుంది.
Bangladesh win the 3rd T20I by 4 wickets.
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Congratulations to #TeamIndia on winning the T20I series 2️⃣-1️⃣ 👏👏
Details - https://t.co/oQCRpGtQu9 pic.twitter.com/o6h4TtqYJD
𝗪.𝗜.𝗡.𝗡.𝗘.𝗥.𝗦! 🏆
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Congratulations #TeamIndia on winning the T20I series 2️⃣-1️⃣ 👏👏#BANvIND pic.twitter.com/MTQqGSLKO2
Advertisement
Next Story